అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ హీరోగా త్వరలో 'గౌరవం'అనే చిత్రం 
తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అల్లు శిరీష్ సరసన యామి గౌతమ్ 
హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్రంలో ఆమె లాయిర్ గా కనిపించనుంది. ఆమె ఈ 
పాత్ర గురించి మాట్లాడుతూ... చిత్రం పరువు హత్యలు చుట్టూ తిరుగుతుంది.  
వాటిని వ్యతికేరిస్తూ వాదించే లాయిర్ గా ఆమె కనింపించనుందని తెలిపింది.
తెలుగులో రవిబాబు దర్శకత్వంలో నువ్విలా చిత్రంలో హీరోయిన్ గా చేసిన ఈమె ఇటీవలే హిందీలో విడుదలై ఘన విజయం సాధించిన ‘విక్కీ డోనర్'లోనూ హీరోయిన్ గా చేసి అందరి దృష్టిలో పడింది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కే ఈ చిత్రానికి రాధామోహన్ దర్శకత్వం వహించారు. 'ఆకాశమంత', 'గగనం' చిత్రాలు రూపొందించింది ఆయనే. నటుడు ప్రకాష్ రాజ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గౌరవం చిత్రాన్ని మొదట నాగచైతన్యతో అనకున్నారు. కథ ఓకే చేసి ఫోటో షూట్ లు సైతం జరిగాయి. కానీ చివరి నిముషంలో ప్రాజెక్టు ఇలా అల్లు శిరీష్ కి చేరింది. బడ్జెట్ బాగా ఎక్కువ అవుతూండటంతో వర్కవుట్ కాదని దాన్ని నాగార్జున రిజెక్టు చేసినట్లు సమాచారం.
ఈ చిత్రం కోసం అల్లు శిరీష్ ఏక్టింగ్ ట్రైనింగ్ తీసుకున్నట్లు సమాచారం.అందుకోసమే డైలాగు డిక్షన్, యాక్టింగ్ ఎబిలిటీస్ కోసం శిక్షణ తీసుకుంటున్నట్లు చెప్తున్నారు. ప్రకాష్ రాజ్ ఈ చిత్రాన్ని ఎలాగైనా హిట్ చేయాలని పూర్తి ఎఫెర్ట్ పెడుతున్నారు. భారీగా ఆ చిత్రాన్ని రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.
ఈ చిత్రం విశేషాలను ప్రకాశ్ రాజ్ తెలియజేస్తూ -‘‘డ్యూయట్ మూవీస్ పతాకంపై తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కొన్ని సినిమాలు నిర్మిచిన మా సంస్థలో ఇదొక ప్రతిష్టాత్మక చిత్రం అవుతుంది. దక్షిణాదిలో అతిపెద్ద సినీ కుటుంబానికి చెందిన శిరీష్ని హీరోగా పరిచయం చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది'' అన్నారు. ప్రకాశ్రాజ్, నాజర్, పవిత్రా లోకేష్, ఎల్బీ శ్రీరామ్ తదితరులు నటించనున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.తమన్, కెమెరా: ప్రీత, కళ: కదీర్.
తెలుగులో రవిబాబు దర్శకత్వంలో నువ్విలా చిత్రంలో హీరోయిన్ గా చేసిన ఈమె ఇటీవలే హిందీలో విడుదలై ఘన విజయం సాధించిన ‘విక్కీ డోనర్'లోనూ హీరోయిన్ గా చేసి అందరి దృష్టిలో పడింది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కే ఈ చిత్రానికి రాధామోహన్ దర్శకత్వం వహించారు. 'ఆకాశమంత', 'గగనం' చిత్రాలు రూపొందించింది ఆయనే. నటుడు ప్రకాష్ రాజ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గౌరవం చిత్రాన్ని మొదట నాగచైతన్యతో అనకున్నారు. కథ ఓకే చేసి ఫోటో షూట్ లు సైతం జరిగాయి. కానీ చివరి నిముషంలో ప్రాజెక్టు ఇలా అల్లు శిరీష్ కి చేరింది. బడ్జెట్ బాగా ఎక్కువ అవుతూండటంతో వర్కవుట్ కాదని దాన్ని నాగార్జున రిజెక్టు చేసినట్లు సమాచారం.

ఈ చిత్రం కోసం అల్లు శిరీష్ ఏక్టింగ్ ట్రైనింగ్ తీసుకున్నట్లు సమాచారం.అందుకోసమే డైలాగు డిక్షన్, యాక్టింగ్ ఎబిలిటీస్ కోసం శిక్షణ తీసుకుంటున్నట్లు చెప్తున్నారు. ప్రకాష్ రాజ్ ఈ చిత్రాన్ని ఎలాగైనా హిట్ చేయాలని పూర్తి ఎఫెర్ట్ పెడుతున్నారు. భారీగా ఆ చిత్రాన్ని రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.
ఈ చిత్రం విశేషాలను ప్రకాశ్ రాజ్ తెలియజేస్తూ -‘‘డ్యూయట్ మూవీస్ పతాకంపై తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కొన్ని సినిమాలు నిర్మిచిన మా సంస్థలో ఇదొక ప్రతిష్టాత్మక చిత్రం అవుతుంది. దక్షిణాదిలో అతిపెద్ద సినీ కుటుంబానికి చెందిన శిరీష్ని హీరోగా పరిచయం చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది'' అన్నారు. ప్రకాశ్రాజ్, నాజర్, పవిత్రా లోకేష్, ఎల్బీ శ్రీరామ్ తదితరులు నటించనున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.తమన్, కెమెరా: ప్రీత, కళ: కదీర్.
 
























 జిల్లా ఘజియాబాద్ చిత్రంలో నటించిన ప్రముఖ నటుడు సంజయ్ దత్కు 
విరుద్ధంగా మంగళవారం నిరసనలు వెల్లువెత్తాయి. పలు సంఘాలు నిరసనలు తెలుపుతూ 
ఘజియాబాద్ గూండాల రాజ్యం కాదంటూ పోస్టర్లు ప్రదర్శించారు. ఇక్కడ ప్రాణాలు 
అర్పించేవారు కనిపిస్తారంటూ నినాదాలు చేశారు. ఈ చిత్రం నగరంలోని యువతను 
నేరాలకు పాల్పడేలా ఉత్తేజం కలిగిస్తుందని పేర్కొన్నారు.
జిల్లా ఘజియాబాద్ చిత్రంలో నటించిన ప్రముఖ నటుడు సంజయ్ దత్కు 
విరుద్ధంగా మంగళవారం నిరసనలు వెల్లువెత్తాయి. పలు సంఘాలు నిరసనలు తెలుపుతూ 
ఘజియాబాద్ గూండాల రాజ్యం కాదంటూ పోస్టర్లు ప్రదర్శించారు. ఇక్కడ ప్రాణాలు 
అర్పించేవారు కనిపిస్తారంటూ నినాదాలు చేశారు. ఈ చిత్రం నగరంలోని యువతను 
నేరాలకు పాల్పడేలా ఉత్తేజం కలిగిస్తుందని పేర్కొన్నారు. ప్రముఖ దర్శకుడు శంకర్ ప్రస్తుతం ‘ఐ' అనే చిత్రం రూపొందిస్తున్న సంగతి 
తెలిసిందే. విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న ఈచిత్రంలో అమీ జాక్సన్ 
హీరోయిన్గా చేస్తోంది. ఈ చిత్రం బడ్జెట్ ఎంత అనేది ఇప్పటికే మీడియా 
సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. చెన్నై సినీ వర్గాల నుంచి అందిన 
సమాచారం ప్రకారం ఈ చిత్రం దాదాపు 145 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోందని 
వినపడుతోంది. ఇప్పటి వరకూ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఈ రేంజి బడ్జెట్ తో ఏ 
చిత్రమూ తెరకెక్కలేదని,ఇదే తొలిసారని చెప్తున్నారు.
ప్రముఖ దర్శకుడు శంకర్ ప్రస్తుతం ‘ఐ' అనే చిత్రం రూపొందిస్తున్న సంగతి 
తెలిసిందే. విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న ఈచిత్రంలో అమీ జాక్సన్ 
హీరోయిన్గా చేస్తోంది. ఈ చిత్రం బడ్జెట్ ఎంత అనేది ఇప్పటికే మీడియా 
సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. చెన్నై సినీ వర్గాల నుంచి అందిన 
సమాచారం ప్రకారం ఈ చిత్రం దాదాపు 145 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోందని 
వినపడుతోంది. ఇప్పటి వరకూ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఈ రేంజి బడ్జెట్ తో ఏ 
చిత్రమూ తెరకెక్కలేదని,ఇదే తొలిసారని చెప్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ ని సూపర్ వేగంతో పరుగెట్టిస్తున్న నయనతార తాను వరస 
ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని,  సందర్.సి దర్శకత్వంలో తాను నటించటం లేదని
  స్పష్టం చేసింది. తెరపై రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన నయనతార 
రెట్టించిన ఉత్సాహంతో దూసుకెళుతోంది. తమిళంలో అజిత్కు జంటగా విష్ణువర్ధన్
 చిత్రం, ఆర్య సరసన 'రాజారాణి', తెలుగులో నాగార్జునతో 'గ్రీకువీరుడు', 
గోపీచంద్తో మరో సినిమాతో తీరికలేకుండా ఉంది.
సెకండ్ ఇన్నింగ్స్ ని సూపర్ వేగంతో పరుగెట్టిస్తున్న నయనతార తాను వరస 
ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని,  సందర్.సి దర్శకత్వంలో తాను నటించటం లేదని
  స్పష్టం చేసింది. తెరపై రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన నయనతార 
రెట్టించిన ఉత్సాహంతో దూసుకెళుతోంది. తమిళంలో అజిత్కు జంటగా విష్ణువర్ధన్
 చిత్రం, ఆర్య సరసన 'రాజారాణి', తెలుగులో నాగార్జునతో 'గ్రీకువీరుడు', 
గోపీచంద్తో మరో సినిమాతో తీరికలేకుండా ఉంది. యముడు-2' తనకు మంచి పేరు తెచ్చిపెడుతుందని బొమ్మాళి అనుష్క చెబుతోంది. 
తెలుగులో ప్రభాస్కు జంటగా ఆమె నటించిన సినిమా 'మిర్చి'. ఇటీవల విడుదలై 
విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. తమిళంలో ప్రస్తుతం సూర్య సరసన 'సింగం-2'లో 
ఆడిపాడుతోంది. హరి దర్శకత్వంలో గతంలో వారిద్దరూ జంటగా వచ్చిన 'సింగం' 
చక్కటి ఫలితాన్ని నమోదు చేసింది. దీనికి కొనసాగింపుగా రెండో భాగం 
సిద్ధమవుతోంది. హన్సిక మరో హీరోయిన్.
యముడు-2' తనకు మంచి పేరు తెచ్చిపెడుతుందని బొమ్మాళి అనుష్క చెబుతోంది. 
తెలుగులో ప్రభాస్కు జంటగా ఆమె నటించిన సినిమా 'మిర్చి'. ఇటీవల విడుదలై 
విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. తమిళంలో ప్రస్తుతం సూర్య సరసన 'సింగం-2'లో 
ఆడిపాడుతోంది. హరి దర్శకత్వంలో గతంలో వారిద్దరూ జంటగా వచ్చిన 'సింగం' 
చక్కటి ఫలితాన్ని నమోదు చేసింది. దీనికి కొనసాగింపుగా రెండో భాగం 
సిద్ధమవుతోంది. హన్సిక మరో హీరోయిన్. మోగా
 పవర్ స్టార్ రామ్ చరణ్ ‘జంజీర్' చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 
సంగతి తెలిసిందే. సమ్మర్లో ఈచిత్రం విడుదల కానుంది. ఇటీవల విడుదలైన జంజీర్ 
ట్రైలర్ కు మంచి స్పందన రావడంతో పాటు సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ 
నేపథ్యంలో రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్, టాలెంట్పై పలువురు బాలీవుడ్ దర్శక 
నిర్మాతల కన్ను పడింది.
మోగా
 పవర్ స్టార్ రామ్ చరణ్ ‘జంజీర్' చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 
సంగతి తెలిసిందే. సమ్మర్లో ఈచిత్రం విడుదల కానుంది. ఇటీవల విడుదలైన జంజీర్ 
ట్రైలర్ కు మంచి స్పందన రావడంతో పాటు సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ 
నేపథ్యంలో రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్, టాలెంట్పై పలువురు బాలీవుడ్ దర్శక 
నిర్మాతల కన్ను పడింది.
 త్వరలో
 పవన్ కళ్యాణ్ చెట్టుక్రింద ప్లీడర్ గా కనిపించబోతున్నాడంటూ వార్తలు 
వినిపిస్తున్నాయి.  క్రిష్ దర్శకత్వంలో తాజాగా పవన్ ఓ చిత్రం ఓకే చేసిన 
సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పవన్ పాత్ర పెద్దగా ప్రాక్టీస్ లేని ఓ లాయిర్ 
పాత్ర అని తెలుస్తోంది.  వినపడుతున్న సమాచారం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 
సంచలనం సృష్టించిన ఓ కేసు విషయంలో ప్రజాపక్షాన నిలిచి న్యాయాన్ని 
గెలిపించటం కధాంశమని చెప్తున్నారు.
త్వరలో
 పవన్ కళ్యాణ్ చెట్టుక్రింద ప్లీడర్ గా కనిపించబోతున్నాడంటూ వార్తలు 
వినిపిస్తున్నాయి.  క్రిష్ దర్శకత్వంలో తాజాగా పవన్ ఓ చిత్రం ఓకే చేసిన 
సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పవన్ పాత్ర పెద్దగా ప్రాక్టీస్ లేని ఓ లాయిర్ 
పాత్ర అని తెలుస్తోంది.  వినపడుతున్న సమాచారం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 
సంచలనం సృష్టించిన ఓ కేసు విషయంలో ప్రజాపక్షాన నిలిచి న్యాయాన్ని 
గెలిపించటం కధాంశమని చెప్తున్నారు.